MHBD: యాసంగి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని CPI స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుధాకర్ రెడ్డి అన్నారు. కురవిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మార్క్ ఫెడ్ సంస్థతో మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తూ రైతు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.