WGL: దుగ్గొండి (M) కేంద్రంలోని గిర్నిబావిలో బుధవారం శ్రీ కొమ్మల లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండ్లను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొమ్మల జాతర ఈ ప్రాంత ప్రజల్లో ఆధ్యాత్మిక విశ్వాసాలకు పెంపొందిస్తుందని పేర్కొన్నారు.