HNK: పరకాల పట్టణ కేంద్రంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అందజేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.