VZM: తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం విజయవాడలో శాంతి యుత దీక్షలు చేస్తున్నా అంగన్వాడి కార్యకర్తలను అరెస్టులు చెయ్యడం అన్యాయం అని సీఐటీయూ పి.శంకరరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.