ATP: రాయదుర్గం పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపాన ఉన్న హనుమంతప్ప కుంట వద్ద కాలిపోయి పడి ఉన్న గుర్తు తెలియని మహిళా శవం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉదయం వాకింగ్కు వెళ్లిన కొందరు మహిళా మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.