కడప: మైదుకూరు పరిధిలోని మావిళ్ళపల్లెకు ఉత్తర దిక్కులో తిమ్ములమ్మ దేవాలయాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ మీడియాకు తెలిపారు. ఈ దేవాలయ పరిసర ప్రాంతాలలో పురాతన కాలంలో పిచ్చిపాడు అనే గ్రామం ఉండేది. కాలక్రమేణా అంతరించిపోయిందన్నారు. ఆలయ ఛాయాచిత్రాలను ప్రముఖ స్థపతి, వాస్తు శిల్ప కళా వాచస్పతి శివ నాగిరెడ్డికి పంపగా 2వశాతాబ్దా చెందినదని తెలిపారు.