SRCL: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ అన్నారు. సైబర్ క్రైమ్ నేరాలకు గురైతే www.cybercrime.gov.in లేదా 19305కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు క్రిప్టో/బిట్ కాయిన్, పిరమిడ్/మల్టీ లెవల్ మార్కెటింగ్, జంప్డ్ డిపాజిట్ ఫ్రాడ్లు జరుగుతున్నాయని ఎస్పీ వివరించారు.