KMM: జిల్లాలో 8 మైనార్టీ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి పురందర్ అన్నారు. 2025-26 విద్యా సం.రానికి గాను అడ్మిషన్ల పక్రియ ఈనెల 31 తో ముగియనుంది చెప్పారు. 5 నుంచి 9 తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు పై ఫోటో లో ఉన్న ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపల్ లను సంప్రదించాలని పేర్కొన్నారు.