PDPL: జిల్లా సర్కిల్ లెవల్లో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మాధవరావు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం కమాన్పూర్ సెక్షన్ రొంపికుంట సబ్ స్టేషన్లో రెండు 11 కేవీ కొత్తఫీడర్ బ్రేకర్లను ఎస్ఈ మాధవరావు ప్రారంభించారు. ఎస్ఎల్ఏ అశోక్, ఎస్ఐ కృష్ణ, లైన్ మెన్ శ్రీధర్ పాల్గొన్నారు.