TG: రాష్ట్రంపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు KCR అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘BRS పాలనలో KCR ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. నీళ్లలో నిప్పు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ మాది. నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో వాటాకు మించి నీళ్లని AP తీసుకెళ్తోంది. ఇప్పుడు సాగు, తాగునీరుకు ఇబ్బంది ఏర్పడింది’ అని చెప్పారు