భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సరిహద్దులో నియంత్రణ రేఖపై ఇరు దేశాల మిలిటరీ అధికారులు చర్చించనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాలు ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేశాయి.