JGL: టీయూడబ్ల్యూజేహెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్, జిల్లా అధ్యక్షుడిగా శికారి రామకృష్ణ ఎలాక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడుగా దొమ్మాటి అంజుగౌడ్, జిల్లా కోశాధికారిగా కటుకం రాజేశ్ ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం కోరుట్లలో అడ్వకేట్ తోకల రమేశ్ వారికి సన్మానం చేశారు. కోరుట్ల ప్రాంతానికి చెందిన నలుగురికి బాధ్యతలు రావటం అభినందనీయమని అన్నారు.