KRNL: కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇవాళ జిల్లా కలెక్టర్ ఏ.సిరి, JC నూరుల్ కమర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వివిధశాఖలకు చెందిన అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కారం చూపాలన్నారు.