ASR: విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా గంగవరంలో ఎమ్మెల్సీ అనంత బాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు రంపచోడవరంలో ర్యాలీ సబ్ స్టేషన్కి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. గంగవరం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.