SKLM: రాష్ట్రంలో ఎస్సీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం నుంచి అధికారులు కుల గణన పై వివరాలు స్వీకరిస్తారు. JAN 6వ తేది వరకు అభ్యంతరాలను పరిశీలించి, సమగ్ర వివరాల సేకరణ అనంతరం JAN 10న అన్ని సచివాలయంలో ప్రదర్శించాలన్నారు.