SRPT: భూ రిజిస్ట్రేషన్ వివాదంలో మాజీ కౌన్సిలర్ నెమ్మది బాబుపై దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించిన ఘటనలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వంగవీటి రామారావు, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ శిక్షణ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు.