మహబూబ్ నగర్: దేవరకద్ర నియోజకవర్గం శ్రీ కురుమూర్తి స్వామిని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ బుధవారం అయ్యప్ప మాలలో అయ్యప్ప స్వాముల బృందంతో కలిసి కురుమూర్తి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.