KMR: దేవునిపల్లి మల్లికార్జునస్వామిని బుధవారం దోమకొండ ఎస్సై ఆంజనేయులు దర్శించుకున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ కార్యవర్గం ఆధ్వర్యంలో పురోహితులు ఆయన్ను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. వీడీసీ అధ్యక్షుడు గంగారం, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు రాహుల్, లింగారావు ఉన్నారు.