HNK: కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్, తనతో పాటు మరో 15 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో ఆదివారం ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. వికాస్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ సంఘటనతో పలువురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారు.