కర్నూలు: జిల్లా కలెక్టర్ సిరి మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని అధికారులను శనివారం ఆదేశించారు. కలెక్టరేట్ NCORD సమావేశంలో విద్యాసంస్థల వద్ద కఠిన నిఘా, RTC బస్సుల్లో అక్రమ రవాణా నిరోధం జారీ చేయాలన్నారు. జనవరి నుంచి 2 కేసులు నమోదు, 1.350 కిలోల గంజాయి స్వాధీనం. రెవెన్యూ, పోలీస్ శాఖలను గంజాయి సాగుపై నిఘా ఉంచమని కలెక్టర్ సూచించారు.