NDL: డోన్ పట్టణంలోని YSR కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పోస్టర్ ఆవిష్కరించారు. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రాష్ట్రంలో చేపట్టబోతున్న వెన్ను పోటుకు రెండేళ్లు అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను డోన్ YSR కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.