రాయదుర్గం మండలం ఎంఈవో-2గా బాధ్యతలు నిర్వహించి గొప్ప పేరు సంపాదించారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు కొనియాడారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నేడు ఎంఈవో-2 పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పొలిట్ బ్యూరో సభ్యుడు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.