KDP: సీ.కే.దిన్నె మండల కేంద్రంలోని PHCని శనివారం ఇంచార్జ్ DMHO డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాతృ-శిశు సంరక్షణ, వంద శాతం ప్రభుత్వ ప్రసవాలు, చిన్నారుల టీకాలు, సీజనల్ వ్యాధుల నివారణ, బయోమెట్రిక్ హాజరుపై సూచనలు చేశారు.