విజయనగరం జిల్లా గజపతినగరం సర్కిల్ పరిధిలోగల బోడసింగిపేట గ్రామంలో శనివారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ కార్యక్రమం గజపతినగరం సీఐ ఎస్. సన్యాసినాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఎటువంటి అనుమతి పత్రాలు లేని 18 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రజల చేత ఎస్సై మహేష్ ప్రతిజ్ఞ చేయించారు.