PLD: కొండవీడు కోటలోని పురాతన షాహీ జుమ్మా మసీదులో శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దేశ శాంతి, మతసామరస్యం, రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేక దువా చేశారు. ఈ చారిత్రక మసీదుతో పాటు దర్గాను పునరుద్ధరించాలని పండితులు ఇస్హాక్ నద్వీ ప్రభుత్వాన్ని కోరారు.