KMM: రాష్ట్ర రెవెన్యూ శాఖ బదిలీల్లో భాగంగా జిల్లాకు చెందిన ఇద్దరు తహసీల్దార్లకు పదోన్నతులతో కూడిన పోస్టింగులు లభించాయి. జిల్లా తహశసీల్దార్లు వి.రవికుమార్ను ములుగు డీఆర్వోగా ప్రభుత్వం నియమించింది. ఎం.రమాదేవిని నల్గొండ భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.