KRNL: పత్తికొండలో CITU అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షల క్రమంలో ఇవాళ పీడీ వద్ద ఐసీడీఎస్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ నాయకులు ఉద్యోగుల అవగాహన, సమస్యలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు త్వరిత పరిష్కారం చేపట్టాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగి ప్రతినిధులు పాల్గొన్నారు.