PPM: చిన్నారుల తోలి ఆరు సంవత్సరాలు మెదడు, భావీద్వేగ వికాసానికి కీలకమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి అన్నారు. మంగళవారం కలక్టరేట్లో జరిగిన పోషణ పక్వడ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. స్త్రీలకు గర్భధారణ నుంచే పోషకాహారం అవసరమని, జంక్ ఫుడ్కు బదులు సంప్రదాయ ఆహారం ఇవ్వాలని సూచించారు.