AP: శ్రీకాకుళంలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని పేర్కొన్నారు. అదనపు సిబ్బందితో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని వెల్లడించారు.