CTR: ఎస్ఆర్ పురం మండలం యువకుడి ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పెద్దతయ్యూరు గ్రామానికి చెందిన మధుబాబుపై అర్ధరాత్రి 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన ఆరుగురి యువకులు దాడి చేసినట్లు బాధితుడి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.