PDPL:ఎ లిగేడు మండలం శివపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు 28 లబ్ధిదారులకు రూ.28,03,248 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకాన్ని 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. గ్రామ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు. ఫ్రీ బస్సు, రైతు బోనస్, వైద్య సాయం, ఇందిరా ఇళ్లు, రేషన్ కార్డులు వంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.