గుంటూరు: జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ అర్జీల స్టేటస్ను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం 1100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి. ‘మీకోసం’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా అర్జీలు సమర్పించవచ్చు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం SR శంకరన్ హాల్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి.