ప్రకాశం: ఒంగోలు భాగ్యనగర్లో గల కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ మనీశ్ కుమార్ తెలిపారు. 2వ తరగతి నుంచి 12 తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.