TG: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్లో సాయి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సాయి తన పైన చేతబడి చేశాడని నిందితుడు బాలు హత్య చేసినట్లు సమాచారం. అతణ్ని హత్య చేసిన తర్వాత నిందితుడు రోడ్డుపైనే నిల్చున్నాడు.
Tags :