NLG: విద్యారంగానికి బడ్జెట్లో సరిపడ నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారన్నారని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగంలు ఆవేదన వ్యక్తం చేశారు. నార్కట్ పల్లిలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 8 శాతం మాత్రమే కేటాయించి విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు.