GDWL: అయిజ మండలం సిందనూర్ క్లస్టర్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బోయ శివ మరణించారు. రైతు భీమా పెండింగ్ క్లెయిమ్పై అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా బోయ తిరుమలేష్కు నోటీసులు జారీ చేశారు. సర్పంచ్ సమక్షంలో విచారణ నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.