NZB: స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడిచినా వడ్డెరల సమస్యలు పరిష్కారం కాలేదని వడ్డెర వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షుడు ఇడ్డగొట్టి సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ మాట్లాడుతూ.. ప్రస్తుత బడ్జెట్లో వడ్డెరల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తిదారుల అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే కృషి చేయాలన్నారు.