SRCL: గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో బుధవారం సాయంత్రం పశువులను తీసుకురావడానికి వెళ్లి ప్రవీణ్ అనే రైతు మానేరు వాగులో చిక్కుకుపోయారు. విషయాన్ని గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించడంతో సహాయక చర్యల కోసం మరో ఎస్డీ ఆర్ఎఫ్ బృందంను జిల్లా అధికారులు పంపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఆరుగురు వరదలో చిక్కుకున్నారు.