CTR: పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు త్రివంగా గాయపడ్డారు. ఈ మేరకు పలమనేర్ మండలం కొలమాసనపల్లి పంచాయతీ చెందిన కృష్ణప్ప కుమారుడు కన్నయ్య 45 సంవత్సరాలు కుడికాలు విరిగిపోవడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, ఈ ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.