WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని కొంతమంది లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేతల మీదగా కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు అన్ని హామీలు హాములు పరిచేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, జిల్లా పార్టీ సెక్రెటరీ శ్రీహరి రాజు తదితరులు ఉన్నారు.