BDK: చండ్రుగొండ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విశేష కృషి చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ వాడటం వల్ల అనారోగ్యంతో పాటు కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయన్నారు.