BDK:మణుగూరు చాకలి ఐలమ్మ నగర్ ప్రాంతానికి చెందిన రాపర్తి అనూష బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గత కొంతకాలంగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ, చికిత్స పొందారు. రోజురోజుకు పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.