MDCL: కాప్రాలో వచ్చే నెల మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీలో భాగంగా అధికారులు రేషన్ దుకాణాలకు ఒక్కొక్కరికి 18 కిలోల చొప్పున పంపిస్తున్నట్లు తెలిపారు. రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కాప్రా పరిధిలోకి స్టాకు వస్తుందన్నారు. నూతనంగా రేషన్ కార్డులు వచ్చిన వారికి సైతం అందిస్తామని పేర్కొన్నారు. రేషన్ దుకాణంలో సుమారు 100 నుంచి 150 క్వింటాల కెపాసిటీ ఉంది.