MNCL: చెన్నూరులో రూ.కోటి 87 లక్షల నిధులతో అమృత్ 2.0 పథకం ద్వారా కుమ్మరికుంట పునర్జీవ అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో శాశ్వత మంచినీటి కరువును శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తదితరులు పాల్గొన్నారు.