SRD: పటాన్చెరు అమీన్పూర్ పరిధిలోని ప్రాంతాల డబుల్ బెడ్ రూమ్ వాసులకు బస్సు సౌకర్యం కల్పించాలని సీపీఎం నాయకుడు నాయిని నరసింహారెడ్డి కోరారు.1500 కుటుంబాల సౌకర్యార్థం ఉద్యోగ, ఉపాధి, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే వారి సౌకర్యం కొరకు ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయాలని మియాపూర్ బస్సు డిపో మేనేజర్ వెంకటేష్ను కలిసి సీపీఎం నాయకులు వినతి పత్రం అందజేశారు.