JGL: జగిత్యాల మార్కెట్లో ఈరోజు పలికిన దినుసుల ధరలు ఇలా ఉన్నాయి.. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 1,886, కనిష్ఠం రూ. 1,829గా పలకగా, వరి ధాన్యం (1010) గరిష్ఠం రూ. 1,752, కనిష్ఠం రూ. 1,726 ధరలు, వరి ధాన్యం (JSR) రూ. 2,126గా ధర పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్కు ధాన్యం తక్కువగా వస్తుంది.