వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో శ్రీరంగాపురం, పెబ్బేరు మండలలలో నూతన మండల కమిటీలను నియమించామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భారత దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.