NZB: ఉమ్మడి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలప పోలీసులు నిఘా తీవ్రం చేశారు. గత మూడు నెలల్లో NZB, KMR జిల్లాల్లో కలిపి 40కి పైగా పేకాట కేసులు నమోదయ్యాయి. ఈదాడుల్లో 250 మందికి పైగా జూదరులను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి రూ.15 లక్షలకు పైగా నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ముఖ్యంగా ఆర్మూర్, బోధన్,బాన్సువాడ, కామారెడ్డి ప్రాంతాల్లో జోరుగా పేకాట ఆడుతున్నారు.