ADB: పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఏబీవీపీ నేత మాడవార్ హరీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బేలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా విద్యార్థుల ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.