HNK: తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన “రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయించాలని వరంగల్ MP కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు MPకి లేఖ ద్వారా “రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రైతుల పంటల రవాణా సులభతరం కావడానికి ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని MP అన్నారు.